Exclusive

Publication

Byline

నీట్-యూజీ 2026 (NEET-UG 2026) రీ-ఎగ్జామ్‌: జూన్ 22 వరకు టెలిగ్రామ్‌పై కేంద్రం ఆంక్షలు

భారతదేశం, జూన్ 16 -- నీట్-యూజీ 2026 (NEET-UG 2026) రీ-ఎగ్జామ్‌ను పారదర్శకంగా నిర్వహించేందుకు కేంద్ర ప్రభుత్వం ఒక కీలక నిర్ణయం తీసుకుంది. పరీక్షల్లో అక్రమాలకు, నకిలీ సమాచార వ్యాప్తికి వేదికగా మారుతున్న... Read More


దగ్గు సిరప్‌లపై కేంద్రం కొరడా: డాక్టర్ ప్రిస్క్రిప్షన్ ఉంటేనే అమ్మకాలు

భారతదేశం, జూన్ 16 -- వైద్యుడి ప్రిస్క్రిప్షన్ లేకుండా మెడికల్ షాపుల్లో నేరుగా దగ్గు సిరప్‌లు కొనుగోలు చేసే రోజులకు కేంద్ర ప్రభుత్వం ముగింపు పలికింది. ఇకపై ఎలాంటి సిరప్ ఆధారిత మందులనైనా కొనుగోలు చేయాలం... Read More


విదేశీ చదువులకు లోన్ కావాలా? ఎస్‌బీఐ, హెచ్‌డీఎఫ్‌సీ వడ్డీ రేట్లు ఇవే

భారతదేశం, జూన్ 16 -- దేశంలో లేదా విదేశాల్లో ఉన్నత చదువులు చదవాలనుకునే విద్యార్థులకు ఎడ్యుకేషన్ లోన్లు ఒక గొప్ప ఆర్థిక వనరుగా మారాయి. ఆర్థిక ఇబ్బందుల వల్ల చదువుకు దూరం కాకూడదనే లక్ష్యతో చాలా కుటుంబాలు ... Read More


8వ పే కమిషన్: గ్రాట్యుటీ రూల్స్ మారుతున్నాయా? ఉద్యోగ సంఘాల డిమాండ్లు ఇవే

భారతదేశం, జూన్ 16 -- కేంద్ర ప్రభుత్వ ఉద్యోగులు ఎంతో ఆసక్తిగా ఎదురుచూస్తున్న 8వ పే కమిషన్ (8th Pay Commission) నివేదిక సమీపిస్తున్న వేళ, ఉద్యోగ సంఘాలు సరికొత్త డిమాండ్లను తెరపైకి తెచ్చాయి. రిటైర్మెంట్ ... Read More


'సర్వం' ఏఐ సంచలనం.. రూ.1,950 కోట్ల భారీ నిధుల సేకరణ

భారతదేశం, జూన్ 16 -- బెంగళూరు కేంద్రంగా పనిచేస్తున్న భారతీయ ఏఐ స్టార్టప్ 'సర్వం' గ్లోబల్ టెక్ మార్కెట్‌లో సరికొత్త రికార్డు సృష్టించింది. తన సిరీస్ బి నిధుల సేకరణలో భాగంగా తొలి విడతలోనే 234 మిలియన్ డా... Read More


ఇక సులభంగా యూఎస్ స్టాక్స్‌లో పెట్టుబడులు.. జెరోధా, గ్రో, ఏంజెల్ వన్‌లకు అనుమతి

భారతదేశం, జూన్ 16 -- భారతీయ రిటైల్ ఇన్వెస్టర్లకు అంతర్జాతీయ స్టాక్ మార్కెట్లలో పెట్టుబడులు పెట్టేందుకు సరికొత్త మార్గం సుగమమైంది. దేశంలోని ప్రముఖ బ్రోకరేజ్ సంస్థలైన జెరోధా, గ్రో, ఏంజెల్ వన్, అప్‌స్టాక... Read More


E20 పెట్రోల్‌తో మీ కారు సేఫేనా? వాహనదారులు తెలుసుకోవాల్సిన నిజాలు

భారతదేశం, జూన్ 15 -- భారతదేశ ఇంధన మార్కెట్లో విప్లవాత్మక మార్పులు చోటుచేసుకుంటున్నాయి. పర్యావరణ స్పృహ ఉన్న వాహనదారులందరూ గమనించాల్సిన రోజులివి. 2026 నాటికి దేశవ్యాప్తంగా 'E20' పెట్రోల్ ప్రామాణిక వేరియ... Read More


సుందర్ పిచాయ్‌కు చుక్కెదురు.. స్టాన్‌ఫర్డ్ విద్యార్థుల వాకౌట్

భారతదేశం, జూన్ 15 -- స్టాన్‌ఫర్డ్ యూనివర్సిటీ 2026 స్నాతకోత్సవంలో నాటకీయ పరిణామం చోటుచేసుకుంది. గూగుల్, అల్ఫాబెట్ సీఈఓ సుందర్ పిచాయ్ ప్రసంగం ప్రారంభించడానికి వేదికపైకి రాగానే విద్యార్థులు తీవ్ర నిరసన ... Read More


భారత సైన్యానికి 41 అత్యాధునిక డ్రోన్లు అందజేసిన 'డ్రోగో ఏరోస్పేస్'.. రూ. 72 కోట్ల రక్షణ ఒప్పందంలో కీలక మైలురాయి!

భారతదేశం, జూన్ 15 -- కేంద్ర ప్రభుత్వ 'మేక్ ఇన్ ఇండియా', 'ఆత్మనిర్భర్ భారత్' పిలుపునకు అనుగుణంగా దేశీయ రక్షణ తయారీ రంగంలో ఒక తెలుగు సంస్థ సరికొత్త మైలురాయిని అధిగమించింది. హైదరాబాద్‌ మాదాపూర్ కేంద్రంగా... Read More


బ్రిటన్ సంచలన నిర్ణయం: 16 ఏళ్ల లోపు పిల్లలకు సోషల్ మీడియాపై పూర్తి నిషేధం

భారతదేశం, జూన్ 15 -- చిన్నారులు, టీనేజర్లలో పెరుగుతున్న సోషల్ మీడియా వ్యసనానికి అడ్డుకట్ట వేసేందుకు బ్రిటన్ ప్రభుత్వం అత్యంత కఠినమైన చర్యలకు సిద్ధమైంది. 16 సంవత్సరాల లోపు వయస్సు ఉన్న పిల్లలు సోషల్ మీడ... Read More